31.2 C
Hyderabad
April 19, 2024 05: 59 AM

Tag : Loksabha

Slider జాతీయం

ఎంపి రఘురామరాజుపై బూతులతో వైసీపీ నేత దాడి

Satyam NEWS
వైసీపీ తిరుగుబాటు ఎంపీ కె.రఘురామ కృష్ణంరాజుపై పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో అదే పార్టీ కి చెందిన ఎంపీ బూతులు తిట్టాడు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్...
Slider ప్రత్యేకం

పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

Satyam NEWS
పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజు కూడా అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు చర్చ కోరుతూ  ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ.. చర్చకు పట్టు...
Slider జాతీయం

ఎంపీ ఫైజల్ లోక్ సభ సభ్యత్వం రద్దు

Satyam NEWS
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఒక హత్యాయత్నం కేసులో ఈ ఎంపీతో సహా మొత్తం నలుగురిని జనవరి 11న కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ హత్యాయత్నం...
Slider ప్రత్యేకం

ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

Murali Krishna
గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్‌ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.2017-2021 మధ్య కాలంలో...
Slider నెల్లూరు

ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు యూజీసీని అమలు చేస్తారా?

Satyam NEWS
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి  (ఎన్.సి.ఈ.ఆర్.టి) విద్యా కేంద్రాల్లో పనిచేసే ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు యూజీసీని అమలు చేస్తారా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్ సభలో  ప్రశ్నించారు....
Slider నెల్లూరు

మహిళా సాధికారతకు కేంద్ర ప్రణాళికలు ఏమిటి?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు మహిళ పారిశ్రామికాభివృద్ధికి ఉపయోగపడే “వైయస్సార్ చేయూత” పధకం లాగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక...
Slider జాతీయం

రాహుల్ గాంధీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Satyam NEWS
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంపై బిజెపి ఎంపి ఎంరు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. భారతదేశాన్ని ఒక దేశంగా కాకుండా రాష్ట్రాల యూనియన్‌గా రాహుల్ గాంధీ అభివర్ణించి...
Slider ఖమ్మం

తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్ని?

Satyam NEWS
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉడాన్ పథకం కింద తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్నో వెల్లడించాలని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని లోక్ సభలో...
Slider ఆదిలాబాద్

బైంసా అల్లర్ల పై పార్లమెంటులో గళం విప్పిన ఎంపీ సోయం

Satyam NEWS
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైంసా పట్టణం లో తరచూ జరుగుతున్న మత ఘర్షణల కేసులో హిందువుల పై దాడులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ వరుస ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించి...
Slider జాతీయం

జమిలి ఎన్నికలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు

Satyam NEWS
రాష్ట్ర అసెంబ్లీలు, లోక్ సభ కు జమిలి ఎన్నికలు నిర్వహించడమే అన్ని విధాలా శ్రేయస్కరమని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా...