వైసీపీ తిరుగుబాటు ఎంపీ కె.రఘురామ కృష్ణంరాజుపై పార్లమెంటు సెంట్రల్ హాల్లో అదే పార్టీ కి చెందిన ఎంపీ బూతులు తిట్టాడు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్...
పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజు కూడా అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు చర్చ కోరుతూ ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ.. చర్చకు పట్టు...
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఒక హత్యాయత్నం కేసులో ఈ ఎంపీతో సహా మొత్తం నలుగురిని జనవరి 11న కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ హత్యాయత్నం...
గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.2017-2021 మధ్య కాలంలో...
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్.సి.ఈ.ఆర్.టి) విద్యా కేంద్రాల్లో పనిచేసే ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు యూజీసీని అమలు చేస్తారా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్ సభలో ప్రశ్నించారు....
ఆంధ్రప్రదేశ్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు మహిళ పారిశ్రామికాభివృద్ధికి ఉపయోగపడే “వైయస్సార్ చేయూత” పధకం లాగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో చేసిన ప్రసంగంపై బిజెపి ఎంపి ఎంరు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. భారతదేశాన్ని ఒక దేశంగా కాకుండా రాష్ట్రాల యూనియన్గా రాహుల్ గాంధీ అభివర్ణించి...
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉడాన్ పథకం కింద తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్నో వెల్లడించాలని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని లోక్ సభలో...
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైంసా పట్టణం లో తరచూ జరుగుతున్న మత ఘర్షణల కేసులో హిందువుల పై దాడులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ వరుస ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించి...
రాష్ట్ర అసెంబ్లీలు, లోక్ సభ కు జమిలి ఎన్నికలు నిర్వహించడమే అన్ని విధాలా శ్రేయస్కరమని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా...