28.7 C
Hyderabad
April 20, 2024 09: 38 AM

Tag : SFI

Slider ఖమ్మం

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 21న కలెక్టరేట్ల ముట్టడి

Bhavani
విద్యా రంగ సమస్యలుపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరెట్ల ముట్టడి చేపట్టానున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మం నగరంలోని స్థానిక సుందరయ్య భవనంలో జరిగింది ఈ సందర్భంగా...
Slider ఖమ్మం

క్రమబద్ధీకరణ పేరుతో వీలీనం

Murali Krishna
తెలంగాణ రాష్ట్రంలో కెబినేట్ సబ్ కమిటి 50 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఉన్న హస్టల్స్ దగ్గరలోని హస్టల్స్ లో వీలీనం చేయడం, పోస్ట్ మెట్రిక్ హస్టల్స్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎస్ఎఫ్ఐ...
Slider రంగారెడ్డి

ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభలు

Bhavani
ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభల సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు చేవెళ్ల డివిజన్ నుంచి ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు...
Slider ఖమ్మం

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

Murali Krishna
పేదవర్గాల విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్రే నూతన జాతీయ విద్యా విధానం అని  రిటైర్డ్ హెచ్.ఎం వై శ్రీనివాసరావు అన్నారు.  సుందరయ్య భవన్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖమ్మం జిల్లా...
Slider మహబూబ్ నగర్

USFI జాతీయ కన్వీనింగ్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా పరశురాం

Satyam NEWS
భారత ఐక్య విద్యార్ధి ఫెడరేషన్ USFI అధ్యర్యంలో 19, 20, 21 తేదీలలో హనుమకొండలో జాతీయ నూతన విద్య విధానంపై జాతీయ సదస్సు నిర్వహించారు. జాతీయ సదస్సు అనంతరం, నూతన జాతీయ కన్వీనింగ్ కమిటీని...
Slider ఖమ్మం

అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి

Murali Krishna
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ డిమాండ్ చేశారు . ఖమ్మం నగరంలోని స్థానిక మంచికంటి భవన్లో జరిగిన ఖమ్మం నగర ముఖ్య...
Slider ముఖ్యంశాలు

వనదేవతల్ని అవమానించిన చిన జీయర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Satyam NEWS
దేశ నలుమూలల్లో  అత్యంత ఎక్కువమంది అట్టడుగు ప్రజలు ఆరాధించే ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్క లు దేవతలే  కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి పై ఎస్సీ,...
Slider మహబూబ్ నగర్

పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలి: SFI

Satyam NEWS
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలని SFI డిమాండ్ చేసింది. తాగునీరు లేక పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు డి. శేఖర్ అన్నారు....
Slider మహబూబ్ నగర్

దళిత సంక్షేమానికి నిధుల కోత పెట్టిన మోడీ ప్రభుత్వం

Satyam NEWS
దేశ జనాభాలో అత్యంత పేదలలో దళిత గిరిజనులు అంతర్భాగంగా ఉన్నారని, వీరి సంక్షేమం కోసం ఉన్న పథకాలకు మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో భారీ కోతలు పెట్టిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు...
Slider విజయనగరం

విజయన‌గ‌రంలో మ‌రోసారి ప్ర‌తాపం చూపించిన ఖాకీలు…!

Satyam NEWS
విద్య‌ల నగ‌ర‌మైన విజ‌య‌న‌గరం మ‌రోసారి ఖాకీల ప్ర‌తాపాన్ని చ‌వి చూసారు…విద్యార్దులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం చేరుతూ ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో న‌గ‌రంలోని బాలాజీ జంక్షన్ వద్ద విద్యారంగ పరిరక్షణ యాత్ర చేప‌ట్టారు.ఆర్టీసీ...