టిఎస్పిఎస్సి పై తెలంగాణ ప్రభుత్వం సిట్ చే విచారణ చేపడతారని చెప్పగా సిట్ చేత కాకుండా సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్ యుఐ...
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ఎన్ఎస్ యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...
నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన హాస్టల్లో 100 శాతం బాలికలకు కేటాయించాలని గత 15 రోజులుగా కళాశాలలో విద్యార్థులు మౌన దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఈరోజు...
విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని గత 50 రోజులుగా విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఎన్ఎస్ యుఐ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని జాతీయ సోషల్...
ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు , ఫలితాల తప్పులకు కారణమైన వారి పై ఇప్పటికీ చర్యలు తీసుకకోకపోవడాన్ని నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీని ముట్టడించింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ...