కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులతో శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పత్తనంథిట్ట జిల్లా లాహల్యాంప్ బోటు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ...
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటలు పరస్పరం భార్యలను మార్చుకుంటూ సెక్స్ కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంలో కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న ఈ భార్యల స్వాపింగ్...
కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో అలప్పుజ జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ జారీ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్...
శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే, కేరళతో పాటు.. పొరుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో...
కరోనా సంక్షోభంలో భక్తులనుంచి వచ్చే ఆదాయం సరిపోక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆడిట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆలయ ట్రస్టు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అతి దారుణంగా ఉంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల పాలు అవుతున్నారు. ఈ జాబితాలో ముగ్గురు...
ఈ రోజుల్లో మున్నార్లో మంచు కురవడం చూడటం ఒక అద్భుతమైన దృశ్యం. ఇప్పుడు మున్నార్లో మంచు లేదు. ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల కంటే తగ్గలేదు. ఇతర ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతలు సగటు కంటే మూడు డిగ్రీలు...
గ్రామీణ ప్రాంతాలకు ఉచితంగా హైస్పీడ్ ఇంటర్ నెట్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కాదు సుమా. కేరళలో. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే తొలి దశ పూర్తి...
ప్రముఖ గాయకురాలు, ప్రెజంటర్ జగ్గీ జాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పలువురిని ఆశ్చర్య పరచింది. జగ్గీ జాన్ పాటలంటే కేరళలో చెవికోసుకుంటారు. పాప్, రాప్ మ్యూజిక్ తో శ్రోతల్ని పిచ్చెక్కించే జాకీ జాన్ ఆకస్మికంగా...