కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను ముగించాడు. దీప్కే తో బాటు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేస్తున్న వారందరూ కూడా...
పోలీసుల నిషేధం ఖాతరు చేయకుండా కాక్రోచ్ జనతా పార్టీ రెండో రోజు కూడా నిరసన దీక్షలు కొనసాగించింది. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో...
మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET-UG) ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్లో ఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేషనల్...