26.3 C
Hyderabad
September 19, 2026

Tag : #USIranConflict

ప్రపంచంహోమ్

అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలౌతుందా?

Satyam News
అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. యుద్ధం పూర్తిగా ఆగకపోయినా, తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి మళ్లీ యుద్ధ దిశగా వెళ్లే అవకాశాలు...
ముఖ్యంశాలుహోమ్

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు పరస్పర దాడులను నిలిపివేయాలని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ...
ప్రత్యేకంహోమ్

ట్రంప్ హెచ్చరికలతో అట్టుడుకుతున్న గల్ఫ్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై విధించిన గడువు దగ్గరపడుతుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది....
ప్రత్యేకంహోమ్

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News
కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం దీన్ని ఒక జోక్ గా మార్చేశారు. హోర్ముజ్ జలసంధి తెరిచేశాం. మాతో సంధి చేసుకోవడానికి ఇరాన్ హోర్ముజ్...
ప్రపంచంహోమ్

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News
ఇరాన్ లోని అణు సంబంధిత కేంద్రాలపై అమెరికా నేడు దారుణ దాడులు చేసింది. మంగళవారం తెల్లవారుజామున అమెరికా దాడి చేసినట్లు భావిస్తున్న ఎయిర్‌స్ట్రైక్ ఇరాన్‌లోని కీలక నగరం ఇస్ఫహాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో...
ప్రత్యేకంహోమ్

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News
యుద్ధం విరమించేందుకు అమెరికా చేసిన 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. అంతే కాకుండా ఈ ప్రతిపాదనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైన్యంలోని ఖాతమ్ అల్ అన్ బియా సెంట్రల్...
ప్రత్యేకంహోమ్

అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చిన ఇరాన్

Satyam News
కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధవిమానం F-35 Lightning II పై ఇరాన్ గురువారం దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా విజయవంతంగా...
ప్రపంచంహోమ్

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News
పశ్చిమ ఆసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మధ్యవర్తిత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. యుద్ధం నిలుపుదల చేయడంలో...
ప్రత్యేకంహోమ్

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News
భారత్ కు అతిధిగా వచ్చి తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి తో శ్రీలంక తీరంలో దాడి చేసి 130 మందిని హతమార్చిన సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఈ...