Category : తెలంగాణ

కరీంనగర్హోమ్

కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే

Satyam News
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం విస్తృతంగా పర్యటించారు. వేములవాడలోని పలు వార్డుల్లో...
కరీంనగర్హోమ్

సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కు అవమానం

Satyam News
సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెద్దూరులోని బాలాజీ కాలనీకి వెళ్లిన కేటీఆర్‌ను స్థానిక ప్రజలు అడ్డుకుని...
ఖమ్మంహోమ్

ఆంధ్రలో కయ్యం… తెలంగాణ లో మిత్రత్వం

Satyam News
రాజకీయాల్లో పరస్పరం తీవ్రంగా విభేదిస్తూ పొట్లాడుకునే పార్టీలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్కటయ్యాయి. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ యుద్ధం చేసే కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన,...
మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

Satyam News
వనపర్తి మునిసిపల్ పరిధిలోని 33వ వార్డులో  ఆర్యవైశ్య మహిళలు పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపున మిడిదొడ్డి మాధవి రమేష్, బిజెపి పార్టీ నుండి  బచ్చు సౌజన్య రామకృష్ణ (రాము)పోటీలో ఉన్నారు. బచ్చు రాము...
హైదరాబాద్హోమ్

రేవంత్ సర్కార్ పై బీజేపీ చార్జిషీట్

Satyam News
మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ...
నల్గొండహోమ్

నిర్మలమ్మ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా

Satyam News
ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, ఇది పూర్తిగా నిరాశజనకమని సీపీఐకి చెందిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రం...
నిజామాబాద్హోమ్

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News
గల్ఫ్ దేశం ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో ఓమన్ నుంచి గురువారం...
మెదక్హోమ్

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

Satyam News
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు సిట్ నోటీస్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా విమర్శించారు. పరిపాలనా విధివిధానాలు...
వరంగల్హోమ్

రికార్డు స్థాయిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు

Satyam News
మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక్క రోజులో 80 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ...
వరంగల్హోమ్

మహా జన సముద్రం గా మారిన మేడారం

Satyam News
మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల...