ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కూడా అయిపోయింది. ఫలితం ఎలా వచ్చినా.. ఈ ఎలక్షన్స్తో ఒక్క విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ...
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంలో దర్యాప్తు ఒక కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తున్నది. కల్తీ జరిగిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వై...
ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే నేషనల్ మీడియా ఫోకస్ చంద్రబాబు రాజకీయ వారసత్వం మీద కాదు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాచాలత్వాన్ని మరొక్క సారి బయటపెట్టుకున్నాడు. తాను విధిస్తున్న టారిఫ్ లను వ్యతిరేకించే వారు మూర్ఖులు (ఫూల్స్) అంటూ ఆయన సంబోధించారు. తాను విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా...
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి...
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య ముగ్గురు కోణాల్లో పోటీ కొనసాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం సుమారు 3.99 లక్షల...
బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో చురాహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే హంస్ రాజ్పై పాక్సో చట్టం (Protection...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో, పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 48 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది...