కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు జూపల్లి అరుణ్ ప్రారంభించారు. కెనరా బ్యాంక్ వారి ఆహ్వానం మేరకు నేడు కొల్లాపూర్ లో...
ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు...
తన భర్త, బాలివుడ్ బాద్ షాగా వెలుగొందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత తొలి సారిగా ఆయన భార్య హేమ మాలిని తన హృదయవేదనను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు....
మరో ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం WinZO Games Pvt. Ltd. డైరెక్టర్లు సౌమ్యా సింగ్ రాథోర్, పవన్ నందలను...
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ న్యాయవాది ముఖ్య అతిథి పి.వెంకట్ రామ కృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల...
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయనపై జైల్లోనే అఘాయిత్యం జరిగిందని, అందులో ఆయన మరణించాడనే పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఆయన మరణించినట్లు ఎవరూ ధృవీకరించలేదు. అయినా...
మాల మాదిగలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు గీతా కృష్ణపై కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇటీవల గీతా కృష్ణ మాల మాదిగలపై ఒక యూట్యూబ్ ఛానెల్...
రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పార్టీలకతీతంగా ఉంటాయని, ప్రజలకు మేలు చేసే పనులు మాత్రమే చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు....
వనపర్తి జిల్లా పోలీసు అధికారి బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సునీతా రెడ్డి బుధవారం జిల్లా ప్రథమ న్యాయస్థానంలో అధికారికంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీతను కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా శాంతి–భద్రతల...