ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

#Mantralayam2

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవంలో మధ్య ఆరాధనలో  భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి విశేషంగా ఫల పంచామృత, అభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి నిర్వహించారు. ముందుగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి గోమాత పాలు, పెరుగు,తేనె,నెయ్యి మరియు ఇతరకాల పండ్లతో ప్రత్యేకంగా మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ చేతులమీదుగా పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేకంగా వివిధ రకాల బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పొందారు.

Related posts

హానీ ట్రాప్ తో లేడీ “కేడీ” టోకరా….

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

తాతయ్య గుంట గంగ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణస్వీకారం

Satyam News

లడ్డూ ఎఫెక్ట్…. గుడి సెట్టింగ్‌కి గుడ్‌ బై… ఈసారి కొత్త రూట్‌….!!

Satyam News

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News

Leave a Comment