హైదరాబాద్హోమ్

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

#MadhavaramKrishnarao

భర్తను కోల్పోయిన కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందచేసి కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. కూకట్ పల్లి గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన అంకెనపల్లి కుమార్ జులై నెల 28న వ్యక్తిగత సమస్యల వల్ల తన ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అతని ఇంటికి వెళ్ళి ల్ కుమార్ కూతురు అయినటువంటి 20 రోజుల పసిపాపనును చూసి చలించిపోయారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుమార్  కుటుంబానికి అండగా ఉంటానని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మృతి చెందిన కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ తల్లి, భార్య మౌనిక, చైతన్య యాదవ్, సంతోష్ యాదవ్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన ‘భ్రమయుగం’

Satyam News

పేదలకు 6 లక్షల ఇళ్లు… బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ స్టూడియో

Satyam News

టారిఫ్ లను వ్యతిరేకించేవారు ఫూల్స్

Satyam News

ఢిల్లీ పేలుళ్లు: 8 మంది మృతి

Satyam News

Leave a Comment