ముఖ్యంశాలుహోమ్

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

#ChandrababuN

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుల వివరాలు ఇవి:

శ్రీకాకుళం – మోదవలస రమేష్

విజయనగరం – కిమిడి నాగార్జున

అరకు – మోజోరు తేజోపతి

విశాఖపట్నం – చోడే వెంకట పట్టాభిరాం

అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు

అమలాపురం – గుత్తల సాయి

కాకినాడ – జ్యోతుల నవీన్

ఏలూరు – బడేటి రాధాకృష్ణ

రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి

నర్సాపురం – మంతెన రామరాజు

విజయవాడ – గద్దె అనురాధ

మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి

గుంటూరు – పిల్లి మాణిక్యరావు

బాపట్ల – సలగల రాజశేఖర్ బాబు

నర్సరావుపేట – షేక్ సైదా

ఒంగోలు – ఉగ్ర నరసింహారెడ్డి

నెల్లూరు – బీద రవిచంద్ర

చిత్తూరు – షణ్ముగరెడ్డి

తిరుపతి – పనబాక లక్ష్మి

రాజంపేట – సుగవాసి ప్రసాద్ బాబు

అనంతపురం – పూల నాగరాజు

హిందూపూర్ – ఎం.ఎస్. రాజు

కడప – చదిపిరాళ్ల భూపేష్

కర్నూలు – గుడిశె కృష్ణమ్మ

నంద్యాల – గౌరు చరితారెడ్డి

ఈ నియామకాలతో జిల్లాల స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం చేసి, రాబోయే రాజకీయ పరిణామాలకు సిద్ధం కావడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోందని పార్టీ నేతలు వెల్లడించారు.

Related posts

అక్రమ స్పా సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం

Satyam News

IAS శ్రీలక్ష్మికి గౌరవ వీడ్కోలు..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Satyam News

విషాదం వేళ వైసీపీ కుట్ర రాజకీయం..!

Satyam News

మా హాస్టల్ అధ్వాన్నం: మంచిర్యాల విద్యార్థుల ధర్నా

Satyam News

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News

జగన్‌కి అందని ఢిల్లీ పల్స్‌…. మోదీ దూకుడుతో మైండ్‌ బ్లాంక్‌….!!

Satyam News

Leave a Comment