కడపహోమ్

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

#PakaSuresh

కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధ్యక్షతన కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం ప్రారంభించారు. VC మీటింగ్ హాల్ నందు జరిగిన ఈ సర్వ సభ్య సమావేశం లో  డిప్యూటీ మేయర్ లు ముంతాజ్ బేగం, నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా మేయర్ కి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సర్వ సభ్య సమావేశం లో ఎమ్మెల్సీ రామ చంద్ర రెడ్డి, కమిషనర్ మనోజ్  రెడ్డి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ రాంబాబు, సెక్రెటరీ నరసారెడ్డి, SE చెన్నకేశవరెడ్డి, EE విజయ్ కుమార్ రెడ్డి, MHO రమేష్, CP శైలజా నగర పాలక సంబంధిత అధికారులు, ప్రభుత్వ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News

రామరాజ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎoసీ గ్రీన్ సిగ్నల్

Satyam News

సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

Leave a Comment