తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు
తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ రైలును మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్కు విచ్చేసిన మంత్రికి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు....
