Category : విశాఖపట్నం

విశాఖపట్నంహోమ్

4 జిల్లాలు.. 4 ఏళ్ల నరకానికి.. కూటమి ప్రభుత్వం ఊరట..!!

Satyam News
ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు కీలకమైన రహదారి.. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారి.. ఏపీఎస్ ఆర్టీసికి భారీ ఆదాయం తెచ్చే రూటు.. అదే విశాఖపట్నం రాజాం రోడ్డు....
విశాఖపట్నంహోమ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయింది. ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధం చేశారు. జనవరి 4న ఇక్కడి రన్‌వేపై తొలి కమర్షియల్‌ ఫ్లయిట్‌ ల్యాండ్‌ అవుతుంది. ఢిల్లీ నుంచి రానున్న ఎయిర్‌ ఇండియా విమానం ఫస్ట్‌...
విశాఖపట్నంహోమ్

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్….

Satyam News
విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్‌రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్‌ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల ప్రజా ధనాన్ని.. జగన్‌రెడ్డి తాతల ఆస్తిలాగా.. విలాసవంతమైన ప్యాలెస్‌ నిర్మాణానికి ఖర్చు చేశారు....
విశాఖపట్నంహోమ్

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News
విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్‌కి మరో భారీ బూస్ట్‌ ఇచ్చే న్యూస్‌. అదేంటంటే.. అమేజాన్‌ ఐటీ సెంటర్‌. ఇప్పటికే వైజాగ్‌లో టీసీఎస్, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. గూగుల్‌, మెటా, రిలయన్స్‌ కంపెనీల డేటా...
విశాఖపట్నంహోమ్

ఆరోపణల అడ్డంకులు.. చరిత్ర పునరావృతమవుతోందా?

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ‘సాత్వా గ్రూప్’ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయంగా ఒక టీకప్పులో తుఫానును సాక్షి సృష్టించింది. భూ కేటాయింపులను రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ...
విశాఖపట్నంహోమ్

మహా మనిషిని సైతం వేధించిన జగన్ రెడ్డి

Satyam News
విజయనగరం పూసపాటి రాజవంశీయులు ఉదారతకు పెట్టింది పేరు. మాన్సాస్‌ ట్రస్టు ద్వారా.. విజయనగరంలో అనేక విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. వీటికి తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సిటీకి.. మాన్సాస్‌ ట్రస్టుకి...
విశాఖపట్నంహోమ్

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్...
విశాఖపట్నంహోమ్

విశాఖకు తరలి వచ్చిన కాగ్నిజెంట్

Satyam News
విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది....
విశాఖపట్నంహోమ్

విశాఖలో ఐటీ జోష్‌… ఒకే రోజు పది సంస్థలు ఓపెనింగ్‌

Satyam News
విశాఖపట్నం ఐటీ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. గూగుల్‌ డేటా సెంటర్‌.. టీసీఎస్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వంటి భారీ కంపెనీలు వైజాగ్ వచ్చాయి. ఇదే బాటలో పదుల సంఖ్యలో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు...
విశాఖపట్నంహోమ్

అయ్యన్న నియోజకవర్గంలో పెట్టుబడుల వరద

Satyam News
ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని జిల్లాలకు కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాలకు గేట్‌ వేలాంటి నర్సీపట్నం...