అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి లోహిత ఫార్మా పరిశ్రమలో విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కెమిస్ట్ తాళ్ల దుర్గారావు...
డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని, ఇప్పటివరకు సుమారు 85 శాతం పూర్తి అయ్యిందని ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం అన్నారు.ఈ మేరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో శనివారం...
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న మంత్రి, అందులో...
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నానిపై శుక్రవారం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదులు అందాయి. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన UAPA చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ అవహేళన చేయడం, దేశద్రోహం...
తిరుమల కొండపై టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రాంతాల్లో దుకాణాల్లాంటి తట్టలను ఆక్రమించుకొని రోజుకు పదివేల రూపాయలకు పైగా అక్రమంగా బాడుగలు వసూలు చేసుకుంటూ, బాలాజీ నగర్ లో నివాసం కోసం కేటాయించిన ఇంటిని...
రాయలసీమ డెవలప్మెంట్ పేరుతో దశాబ్ధాల క్రితం జరిగిన భారీ భూ దోపిడికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. YSR హయాంలో జరిగిన అతిపెద్ద ల్యాండ్ స్కామ్పై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కడప...
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన, గత రెండేళ్లుగా...
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తిరుపతి జిల్లా పోలీస్...
రెండేళ్లలోని 650 మందికి ఆరున్నర కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద మేము సాయం చేస్తే.. గత వైసిపి హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్...