Category : ఆంధ్రప్రదేశ్

పశ్చిమగోదావరిహోమ్

డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అరెస్టు

Satyam News
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీలో కొకైన్, రివాల్వర్ స్వాధీనం చేసుకోగా, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది....
గుంటూరుహోమ్

స్థానిక ఎన్నికలలో జనసేన అన్ని స్థానాలలో పోటీకి సిద్ధం

Satyam News
అధికార అహంకారంతో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు అవలంబిస్తున్న వైఖరి ఇక ఎంత మాత్రం సహించబోమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని అన్ని స్థానాల నుంచి జనసేన...
గుంటూరుహోమ్

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతులు

Satyam News
సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలంటూ ప్రజాదర్బార్ లో...
కడప

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Satyam News
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అన్నదాతలకు అన్ని వేళలా అండగా ఉంటామని కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి స్పష్టం చేశారు. కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో...
విశాఖపట్నంహోమ్

మనం ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరోకు ఘన సత్కారం

Satyam News
మనం దినపత్రిక ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరో ఎం వి ఎస్ జి తిలక్ కను పత్రిక యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మనం దినపత్రిక ఆంధ్రప్రదేశ్ లో సంచలన కథనాలు ప్రచురిస్తూ ఎంత ప్రజాదరణ పొందుతూ...
చిత్తూరుహోమ్

వంటగ్యాస్ బ్లాక్ మార్కెట్: భూమన అనుచరుడు పరార్

Satyam News
తిరుపతి శివారులో భారీగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడిన ఘటన కలకలం రేపింది. అధికారులు నిర్వహించిన దాడుల్లో వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకుడు...
కృష్ణహోమ్

జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు

Satyam News
జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ  కొలుసు పార్థసారథి చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి పలు పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని ...
గుంటూరుహోమ్

లాయర్‌ను కిడ్నాప్ చేసి..ఆస్తులు రాయించుకుని..

Satyam News
వైసీపీ హయాంలో పల్నాడు జిల్లాలో అరాచకాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు కర్నాటి వీరభద్రరావు ఉదంతమే నిదర్శనం. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులనే పావులుగా వాడుకుని, ఏకంగా...
గుంటూరుహోమ్

అమరావతిలో L&T పైపులకు నిప్పు పెట్టింది ఎవరు?

Satyam News
అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు...
చిత్తూరుహోమ్

తిరుమలలో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Satyam News
భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని హోటళ్లులో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు....