Category : ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంహోమ్

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ‘నకిలీ’ నోట్ల కలకలం

Satyam News
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న రెండు వ్యక్తులను ఆపి వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత వారిని...
శ్రీకాకుళంహోమ్

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News
భానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలకు అరసవల్లి క్షేత్రం ముస్తాబవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లలో భారంగా మారకుండా, ఈసారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఒక...
పశ్చిమగోదావరిహోమ్

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News
ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడా కమిషనర్ ప్రశాంతి, ఈఎన్సీ నరసింహమూర్తి, వివిధ...
కృష్ణహోమ్

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

Satyam News
యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు....
విశాఖపట్నంహోమ్

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా, విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ AI హబ్ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. భీమిలి MLA గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రభుత్వం జరిపిన...
అనంతపురంహోమ్

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News
ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ..!!ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులు చూశారు.. ఎలక్ట్రిక్‌ విమానాల గురించి విన్నారా.. లేకపోయిన పర్వాలేదు.. త్వరలో ఏపీలో విద్యుత్‌ విమానాలు చక్కర్లు కొట్టబోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ పరిశ్రమ ఏర్పాటవుతోంది....
విశాఖపట్నంహోమ్

విశాఖకి టాప్ జీసీసీలు…. ఐటీ, ఫార్మాలో భారీ పెట్టుబడులు

Satyam News
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి గ్లోబల్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, డేటా సెంటర్ల రాకతో ఫుల్‌ జోష్‌తో ఉన్న వైజాగ్‌కి మరో గుడ్‌ న్యూస్‌. జపాన్‌కి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలు.....
గుంటూరుహోమ్

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

Satyam News
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ క్రెడిట్‌ను దక్కించుకునేందుకు కొందరు తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా టీడీపీ కార్యాలయంలో...
తూర్పుగోదావరిహోమ్

అల్లిపూడిలో అరాచకం: నేర చరిత్ర ఉన్న వైకాపా నేత దౌర్జన్యాలు

Satyam News
కాకినాడ జిల్లా , తుని నియోజకవర్గం , కోటనందూరు మండలం , అల్లిపూడి గ్రామంలో ఇటీవల జరిగిన ఒక దారుణ హత్య స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘాతుకానికి సంబంధించి వైకాపా మండల...
పశ్చిమగోదావరిహోమ్

షాడో గుప్పిట్లో మెడికల్ కాలేజీ విలవిల

Satyam News
ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న ఒక మిషనరీ వైద్య విద్య మెడికల్ కాలేజీలో నాన్ మెడికల్ టీచింగ్ స్టాఫ్ (ఫిజికల్ డైరెక్టర్) ఒకరు కాలేజిలో షాడో కరస్పాండెంట్ గా హవా సాగిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు...