ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. 7th...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నుంచి ఎగ్జిట్లే కానీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్లు కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎవరూ రాకపోవడంతో.. సస్పెన్షన్లో ఉన్న సొంత పార్టీ నేతలనే...
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ...
మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తనదైన స్టైల్లో పాలన సాగిస్తున్నారు. అనవసర హంగామా, బహిరంగ సభలు, కోట్లాది రూపాయలు పెట్టి ఫుల్ పేజీ ప్రకటనల డబ్బా అసలే లేదు. కేవలం పని, ఫలితం మీద...
ఈ నెల 15 వ తేదీ మహాశివరాత్రి సందర్బంగా విజయనగరం జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన పుణ్యగిరి కొండపై శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాటు చేయాలని...
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మంగళగిరి ఎంపీడీవో సుగుణమ్మ అన్నారు. మంగళవారం నగరంలోని గండాలయ పేటలో జరిగిన ఆధార్ అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు....
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు...
శ్రీశైలం సహా రాష్ట్రంలోని వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సంఖ్య గణనీయంగా...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన...