Author : Satyam News

3236 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ త్వరలో రాబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ప్రచురించే అవకాశం నుంచి ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ తప్పుకోగా, మరో...
కృష్ణహోమ్

ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల పై దృష్టి సారించాలి

Satyam News
మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు కొలుసు పార్థసారధి  మీడియాకు వివరించారు. అనంతరం...
ముఖ్యంశాలుహోమ్

అటవీ ఉత్పత్తులతో స్థానికంగానే ఉపాధి అవకాశాలు

Satyam News
మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి...
ప్రపంచంహోమ్

పెళ్లిపందిరిపై అమెరికా దాడి: ప్రపంచ దేశాలు ఖండించాలి

Satyam News
ఇరాన్ పై అమెరికా కొనసాగిస్తున్న యుద్ధంలో ఒక దారుణం జరిగింది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో ఒక పెళ్లి వేడుకపై అమెరికా దాడి జరపడంతో ఒక్క సారిగా సంచలనం రేగింది. ఈ ఘటనలో ఐదుగురు...
మహబూబ్ నగర్హోమ్

SIR పై 5 నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు

Satyam News
ఎలక్టోరల్ రోల్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) లో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జోగులాంబ గద్వాల...
ఆధ్యాత్మికంహోమ్

పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

Satyam News
తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన...
ముఖ్యంశాలుహోమ్

తిరుమలలో వైసీపీ రాజ్యం నడుస్తోందా?

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ వైసీపీ గుప్పిట్లోనే ఉందా.. అక్కడ అధికారులంతా భూమన ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నారా.. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న భక్తుల నుంచి వస్తున్న ప్రశ్నలివి. టీటీడీ డిప్యూటీ ఈఓ...
గుంటూరుహోమ్

నర్సరావుపేట జేఎన్ టీయూకే నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం

Satyam News
పల్నాడు జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు...
కృష్ణహోమ్

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా మారితోనే స‌మాజ ప్ర‌గ‌తి

Satyam News
మ‌హిళ‌లు అంద‌రూ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు స‌మాజ ప్ర‌గ‌తిచ‌క్రం మారుతుంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
జాతీయంహోమ్

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు రద్దు చేయడం ప్రజాస్వామ్య విజయమని కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడలు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఓ.జె. జనీష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల...