Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంజాపూర్లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అటల్...
నెల్లూరు సిటీ నియోజకవర్గం 15వ డివిజన్ బాలాజీనగర్లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ...
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి శుభారంభం పలికారు....
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడకు...
ముంబైలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని నేవీ నగర్ ప్రాంతంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు వారి నివాసంలో మృతిచెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు....
భారీ భూ కంపంతో అతలాకుతలమైన ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సహాయం కోసం ఎదురుచూస్తున్నది. శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 53 మంది మృతి...
ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. అమెరికా, ఇజ్రాయెల్ పూర్తిగా ఓడిపోయే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ స్పష్టం...
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులో ఒక మలుపుని పట్టుకొని.. వైసీపీ మీడియా ట్రోలింగ్ చేస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డుని చాలా...
అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన సుమారు రూ.40 కోట్ల...
‘గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...