26.7 C
Hyderabad
September 20, 2026

Tag : #CBI

జాతీయంహోమ్

క్రైస్తవ మత సంస్థ విదేశీ నిధులపై సీబీఐ కేసు నమోదు

Satyam News
భారత దేశంలో మత మార్పిడులు లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించేందుకు విదేశీ నిధులు సేకరించినట్లు ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధృవీకరణ ఆధారంగా ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. అమెరికాకు...
సంపాదకీయంహోమ్

‘సకల శాఖల సజ్జల’ పై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి…

Satyam News
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అయిన ఇద్దరు ఇప్పుడు వీధినపడ్డారు. అందులో ఒకరు విజయసాయి రెడ్డి. అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఇటీవలి కాలంలో...
ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

Satyam News
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయనపై నమోదైన ఆదాయానికి మించిన...
జాతీయంహోమ్

అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు

Satyam News
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ నుంచి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డి....
ముఖ్యంశాలుహోమ్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక పురోగతిని నమోదు చేసింది. ఈ కేసులో దాఖలు చేసిన...
ప్రత్యేకంహోమ్

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News
ప్రభుత్వ ధనాన్ని కాపు కాయాల్సిన ఐఏఎస్ అధికారులే దాన్ని కొల్లగొట్టారు. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎనిమిది శాఖలు, చండీగఢ్ పరిపాలనకు చెందిన రెండు శాఖల బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో నిధులు అక్రమంగా...
జాతీయంహోమ్

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంచకుల ఇండస్ట్రియల్ ప్లాట్ కేటాయింపుల కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కుట్ర, మోసం ఆరోపణలతో పాటు అవినీతి...
జాతీయంహోమ్

డిజిటల్ అరెస్టు మోసాలకు రూ.54 వేల కోట్లు హాంఫట్

Satyam News
ఎక్కువ చదువుకున్న వారే “డిజిటల్ అరెస్ట్” మోసాలకు గురి అవుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వృద్ధ మహిళ తన పదవీ విరమణ ప్రయోజనాలన్నింటినీ కోల్పోయిన ఘటనను...
జాతీయంహోమ్

ఢిల్లీ లిక్కర్ కేసులో తీర్పు చెప్పిన జడ్జి సామాన్యుడు కాదు…

Satyam News
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుపై తీర్పు చెప్పిన న్యాయమూర్తి సాధారణమైన వ్యక్తి కాదు. గత కాలంలో అసాధారణ తీర్పులు ఇచ్చిన న్యాయ కోవిదుడు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్,...
ప్రత్యేకంహోమ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....