Author : Satyam News

3009 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విజయనగరంహోమ్

విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్

Satyam News
విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ కార్యాల‌యంలోమహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా  “ఓపెన్ హౌస్” కార్య‌క్ర‌మాన్ని ఏఎస్పీ సౌమ్య‌ల‌త శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ వినియోగిస్తున్న వెప‌న్స్ ,వాటి ఉప‌యోగం,ప‌నితీరును ప్ర‌ద‌ర్శించారు....
జాతీయంహోమ్

భారత విమానయానంపై యుద్ధ ప్రభావం తీవ్రం

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
విజయనగరంహోమ్

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News
ప్రాధ‌మిక స్థాయిలో గుర్తిస్తే కేన్స‌ర్ ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఏఎస్పీ సౌమ్య‌ల‌త అన్నారు. అంత‌ర్జాతీయ‌ మహిళా సాధికారత వారోత్సవాల్లో సంద‌ర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక‌ డీపీఓలోని కాన్ఫ‌రెన్స్ హాలులో మహిళా...
ప్రత్యేకంహోమ్

కర్నాటకలో సోషల్ మీడియా పై నిషేధం

Satyam News
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...
ముఖ్యంశాలుహోమ్

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధపడుతున్న పాక్

Satyam News
ఇరాన్ పై యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైంది. తన భూభాగం సరిహద్దులోకి ఆయుధాలు తరలిస్తోంది. భారీ ఎత్తున మిలిటరీ ఇరాన్ సరిహద్దులకు కదిలిపోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ థార్ కూడా ధృవీకరించారు....
ప్రత్యేకంహోమ్

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13...
చిత్తూరుహోమ్

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News
కియా మోటార్స్‌ రాకతో మేడిన్ ఆంధ్రా కార్లను చూశారు.. త్వరలో మేడిన్‌ ఆంధ్రా నౌకలు నిజం కాబోతున్నాయి. తిరుపతి జిల్లా దుగరాజపట్నం పోర్టు కేంద్రంగా నౌకా నిర్మాణ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి కేంద్ర, రాష్ట్ర...
ఖమ్మంహోమ్

ప్రజా పాలన కు 99 రోజుల యాక్షన్ ప్లాన్

Satyam News
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రూపొందించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు,...
కడపహోమ్

సురక్షిత ఆహారం మాత్రమే విక్రయించండి

Satyam News
FSSAI ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణములోని కిరాణా మార్చంట్ అసోసియేషన్ భవనం లో పట్టణ పరిధి లోని కిరాణా దుకాణములు హోటల్ బేకరీ షాప్ ల యజమానులతో అవగాహనా సధస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సు...
ప్రపంచంహోమ్

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News
కెనడాలోని విండ్సర్ సమీపంలోని లాసాల్లీ వద్ద పంజాబీ మూలాలున్న యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ కత్తిపోట్లతో హత్యకు గురైన ఘటనపై సోషల్ మీడియాలో విభిన్నమైన, సంచలనాత్మక వాదనలు వెలుగులోకి వచ్చాయి. ప్రో-ఖలిస్తాన్ వాదనలకు అనుబంధంగా ఉన్న...