Author : Satyam News

3009 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
తూర్పుగోదావరిహోమ్

రంపచోడవరం అడవి ప్రాంతంలో పులి సంచారం

Satyam News
రంపచోడవరం మన్యం ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గంగవరం మరియు అడ్డతీగల మండలాల పరిధిలో ఈ పెద్దపులి తిరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి. ముఖ్యంగా గంగవరం...
గుంటూరుహోమ్

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News
మహిళల హక్కులు, సమానత్వం, సాధికారతపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మహిళా హక్కుల వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, జిల్లా డిఆర్డిఏ...
సంపాదకీయంహోమ్

జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!

Satyam News
ఒకప్పుడు “జనాభా పెరిగితే దేశం నాశనం అయిపోతుంది” అని భయపడ్డాం. కానీ ఇప్పుడు “జనాభా తగ్గితే రాష్ట్రం బలహీనపడిపోతుంది” అనే కొత్త సవాలు మన ముందు నిలిచింది. ఈ విరుద్ధమైన పరిస్థితిని ముందే పసిగట్టిన...
ప్రత్యేకంహోమ్

భార్యతో విడాకులు త్రిష తో చెట్టపట్టాలు

Satyam News
తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ విడాకుల వార్తల వేళ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆయన చెన్నైలోని ఒక పెళ్లి రిసెప్షన్‌కు త్రిషతో కలిసి వెళ్లారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు....
సినిమాహోమ్

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

Satyam News
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళా సాంసృతిక సంస్థ కళా భూమి, బెంగళూరు వారు ప్రతి యేటా అందించే యుగాది పురస్కారాలుకు ఈ సంవత్సరం కూడా పలు రంగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేశారు....
ప్రత్యేకంహోమ్

జగన్‌ పాలనలో ప్రభుత్వ స్కూల్స్‌ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్‌

Satyam News
వైసీపీ హయాంలో విద్యారంగం విధ్వంసం గురించి మంత్రి నారా లోకేశ్‌ శాసనసభ వేదిక సంచలన విషయాలు వెల్లడించారు. జగన్‌ పాలనలో పది లక్షల మంది విద్యార్ధులను బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్ధులు ఏ...
కృష్ణహోమ్

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. చెన్నైలోని కలైజ్ఞర్‌ సెంటినరీ పార్క్‌లో ఐటీ టవర్‌ని ప్రారంభించారు. చెన్నైలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ టవర్‌ని.. డీఎంకే కార్యకర్తలు.. చోళులు, పాండ్యుల కాలంలో నిర్మించిన...
గుంటూరుహోమ్

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News
కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి వాసిరెడ్డి రాజశేఖర్ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో గురువారం శనగ పంట కోత ప్రయోగ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పంట కోత ప్రయోగాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, పంట దిగుబడిని...
ముఖ్యంశాలుహోమ్

మా తీరంలో ఇరాన్ నౌకను కాపాడుతున్నాం

Satyam News
తమ సముద్ర భాగంలో ఏదైనా నౌకకు ప్రమాదం జరిగితే సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం జరగకుండా చూస్తామని శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక పై అమెరికా దాడి చేసి...
గుంటూరుహోమ్

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లులు మరియు గోదాముల్లో తనిఖీలు నిర్వహించి, నూనె నమూనాలను (సాంపిల్స్) అధికారులు సేకరించారు....