Author : Satyam News

3184 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ముఖ్యంశాలుహోమ్

నీ బొమ్మల పిచ్చి కోసం ప్రజాధనం ఖర్చు  చేస్తావా?

Satyam News
జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చి కోసం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించుకునేందుకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
ప్రత్యేకంహోమ్

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో సీఎం మొత్తం 36కు పైగా...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

Satyam News
భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. తాము కోరిన విధంగా మ్యాచ్ జరిగే స్థలాన్ని మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది....
ప్రత్యేకంహోమ్

ఈడీ 2.0: తొలి ఆతిథ్యం అందుకున్న మాజీ ఏ2!

Satyam News
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటారు కానీ, కొందరి విషయంలో మాత్రం ఈడీ ఆఫీసు మెట్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తాయి. గతంలో ‘ఈడీ 1.0’ వెర్షన్‌లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి జోడీగా...
ప్రత్యేకంహోమ్

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News
కర్ణాటక నుంచి సింగపూర్‌కు వెళ్లి అక్కడ పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వ రంగాల్లో ప్రభావశీల నేతగా గుర్తింపు పొందిన కీర్తిదా మేకాని కన్నుమూశారు. ఇంట్లోనే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు...
జాతీయంహోమ్

కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్

Satyam News
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగం విషయంలో రాష్ట్ర...
ప్రపంచంహోమ్

నాసా కు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్

Satyam News
నాసాకు చెందిన వ్యోమగామి, అంతరిక్ష యాత్రీకురాలు సునీతా విలియమ్స్ 27 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితం నుంచి అధికారికంగా పదవీ విరమణ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు సంబంధించిన మూడు మిషన్లలో పాల్గొన్న...
ప్రత్యేకంహోమ్

ఆందోళనకర స్థాయిలో బలహీనపడ్డ రూపాయి

Satyam News
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో భారీగా బలహీనపడింది. 61 పైసలు క్షీణించి డాలర్‌కు ₹91.58 స్థాయికి చేరి సరికొత్త ఆల్‌టైమ్ లోను నమోదు చేసింది. స్థిరమైన డాలర్ డిమాండ్‌తో పాటు...
ఆధ్యాత్మికంహోమ్

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News
కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే.....
శ్రీకాకుళంహోమ్

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News
భానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలకు అరసవల్లి క్షేత్రం ముస్తాబవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లలో భారంగా మారకుండా, ఈసారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఒక...