రంగారెడ్డిహోమ్

అందె మోహన్ కు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ముదిరాజ్ బిడ్డగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంతరించుకున్న అందేమోహన్ కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవిని కట్ట పెట్టాల్సిందేనని షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు టి. సాయి వంశీ తెలిపారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సాయి వంశీ పేరుకుంటూ అందె మోహన్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే వీళ్ళ పని శంకర్ వెంట నడిచారని ఎన్నో ప్రయాసలకు పోర్చుకొని కష్టనష్టాలను భరించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అందేమోహన్ కు అవకాశం కల్పించాలని యువజన కాంగ్రెస్ తరఫున తాము కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

వైసీపీ మళ్లీ గెలవదు…. క్లారిటీ ఇచ్చేసిన జగన్‌..!!

Satyam News

ఒంటిమిట్ట లో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన చమర్తి

Satyam News

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

Satyam News

అనంతగిరిలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

Satyam News

జగన్‌ చెవులు దద్దరిల్లేలా విజయవాడ ఉత్సవ్‌

Satyam News

Leave a Comment