రంగారెడ్డిహోమ్

అందె మోహన్ కు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ముదిరాజ్ బిడ్డగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంతరించుకున్న అందేమోహన్ కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవిని కట్ట పెట్టాల్సిందేనని షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు టి. సాయి వంశీ తెలిపారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సాయి వంశీ పేరుకుంటూ అందె మోహన్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే వీళ్ళ పని శంకర్ వెంట నడిచారని ఎన్నో ప్రయాసలకు పోర్చుకొని కష్టనష్టాలను భరించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అందేమోహన్ కు అవకాశం కల్పించాలని యువజన కాంగ్రెస్ తరఫున తాము కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

షాద్ నగర్ లో బ్రాహ్మణులకు భవనం: ఎమ్మెల్యే హామీ

Satyam News

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News

గుత్తా సుఖేందర్ రెడ్డికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఘన స్వాగతం

Satyam News

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment