Author : Satyam News

3142 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక అడుగు

Satyam News
అమరావతి రాజధాని అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (సీజీజీపీఓఏ) ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం...
ముఖ్యంశాలుహోమ్

ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లలో గణనీయమైన పురోగతి

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ (FCV) పొగాకు వేలం ప్రక్రియ గత పది రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోలుదారుల భాగస్వామ్యం పెరగడం, మార్కెట్‌లో లిక్విడిటీ మెరుగుపడడం,...
ప్రపంచంహోమ్

ఒమాన్ తీరంలో మళ్లీ భారతీయ నౌకపై దాడి

Satyam News
భారతీయ వాణిజ్య నౌకపై ఒమాన్ తీరంలో మరోసారి దాడి జరిగింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒమాన్‌లోని షినాస్ పోర్టు సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న...
విశాఖపట్నంహోమ్

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు!

Satyam News
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శవ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన వైసీపీ కుట్ర విశాఖ సాక్షిగా మరోసారి...
కృష్ణహోమ్

వైసీపీ ఫేస్ బుక్ పేజీ ని బ్లాక్ చేసిన మెటా

Satyam News
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారిక ఫేస్‌బుక్ పేజీని సామాజిక మాధ్యమ దిగ్గజం ‘మెటా’ బ్లాక్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి చెందిన ఈ ముఖ్యమైన...
హైదరాబాద్హోమ్

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య బాలయ్య పుట్టిన రోజు

Satyam News
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం జూన్ 22 న సాయంత్రం హైటెక్ సిటీలోని నొవాటెల్ హోటల్ లో నిర్వహిస్తున్నామని నందమూరి బాలకృష్ణ...
చిత్తూరుహోమ్

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు

Satyam News
తిరుపతి తిరుమల కొండపై బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు, తర్వాత ఇబ్బందులు వచ్చాయని భక్తులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 18వ కంపార్ట్ మెంట్ లో పోలీస్ చెకింగ్ తర్వాత...
ప్రపంచంహోమ్

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Satyam News
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలను అనవసరంగా ఆలస్యం చేస్తోందని,...
ప్రత్యేకంహోమ్

అమరావతికి కేంద్రం వరాలు: సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణం

Satyam News
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని నగరంలో భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అమరావతికి వరాల...
జాతీయంహోమ్

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News
మమత పార్టీకి మరో పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె త్వరలో భారతీయ...