Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కవాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం...
బాపట్ల జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం లోని పిట్టల వానిపాలెం మండలం లోని కొత్తపాలెం బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా సరికాదని, అదే గ్రామానికి చెందిన న్యాయవాది అక్కల...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం లీటరుకు సుమారు 90 పైసల వరకు ధరలను...
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ అక్రమంగా వచ్చేందుకు వీలుగా ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని కేంద్ర...
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన పెద్ది సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అచ్చియమ్మగా కనిపించనుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దేవర...
అమెరికాలోని చికాగో సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నవ్య గడుసు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇండియానా రాష్ట్రంలోని లేక్ కౌంటీ...
ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న...
రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వందల కోట్ల...
హైదరాబాద్లో తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాధారణ సమావేశంలో పార్టీ జెండా గద్దె నమూనాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా...
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం, వీలైనంత వరకూ ఆస్తులకు నష్టం కలగకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...