26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

#FoodSefety

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లులు మరియు గోదాముల్లో తనిఖీలు నిర్వహించి, నూనె నమూనాలను (సాంపిల్స్) అధికారులు సేకరించారు. అధికారుల ఆకస్మిక దాడులతో కొన్ని మిల్లుల యజమానులు తమ మిల్లులకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అధికారులు సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు.

Related posts

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

IVF యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేరెళ్ల తేజ సాయి వెంకట్

Satyam News

21 వ తేదీ నుండి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

Satyam News

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

Satyam News

కత్వ చెరువు రిపేర్లు వెంటనే మొదలు పెట్టాలి

Satyam News

మహిళా పోలీస్ స్టేషన్ పై పెట్రోల్ బాటిల్ తో దాడి

Satyam News

Leave a Comment