గుంటూరుహోమ్

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

#FoodSefety

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లులు మరియు గోదాముల్లో తనిఖీలు నిర్వహించి, నూనె నమూనాలను (సాంపిల్స్) అధికారులు సేకరించారు. అధికారుల ఆకస్మిక దాడులతో కొన్ని మిల్లుల యజమానులు తమ మిల్లులకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అధికారులు సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు.

Related posts

వైసీపీకి బిరియానీ దెబ్బ… జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు

Satyam News

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News

విద్య వైద్యానికే అధిక ప్రాధాన్యత

Satyam News

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News

మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్‌ మెట్రో

Satyam News

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

Leave a Comment