హైదరాబాద్హోమ్

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

#TSRTC

ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌తో తెలంగాణ ప్రభుత్వం శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపింది. ఎట్ట‌కేల‌కు ఈ చ‌ర్చ‌లు ఫ‌లించాయి. దీంతో అర్ధ‌రాత్రి స‌మ్మె విర‌మిస్తున్న‌ట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్ర‌క‌టించాయి.

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ క్ర‌మంలో శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచే ఆర్టీసీ బ‌స్సులు రోడ్డెక్కాయి.

దీంతో మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ

Satyam News

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

Satyam News

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కాల్పులు

Satyam News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు దంపతుల అల్పాహారం

Satyam News

Leave a Comment