హైదరాబాద్హోమ్

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

#TSRTC

ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌తో తెలంగాణ ప్రభుత్వం శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపింది. ఎట్ట‌కేల‌కు ఈ చ‌ర్చ‌లు ఫ‌లించాయి. దీంతో అర్ధ‌రాత్రి స‌మ్మె విర‌మిస్తున్న‌ట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్ర‌క‌టించాయి.

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ క్ర‌మంలో శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచే ఆర్టీసీ బ‌స్సులు రోడ్డెక్కాయి.

దీంతో మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

ఆసుపత్రిలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి

Satyam News

ఫేస్ బుక్, వాట్స్ యాప్ లకు ‘సుప్రీం’ అక్షింతలు

Satyam News

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

Satyam News

Leave a Comment