ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణిని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుచానూరు, తిరుపతిలలోని పలు...
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన రూ. వంద కోట్ల పరకామణి చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్కు సంబంధించిన సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన గుంతకల్లు రైల్వే సీఐ వై. సతీష్ కుమార్...
తన ఎక్స్ (ట్విటర్టర్ ) ఖాతా నుంచి ఎర్ర చందనం గ్యాంగ్ లపై, వారు సమాజానికి, ప్రకృతికి చేస్తున్న విఘాతం పై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమంపై...
బీహార్ పొలిటికల్ సీన్ ఏపీలో రిపీట్ కానుందా…??? ఏపీ ఆర్జేడీగా బీహార్ మారనుందా..?? ఆ రెండు పార్టీలకి దగ్గరి పోలికలు ఉన్నాయా…?? ఆ పార్టీకి ఇక అధికారం దక్కడం కష్టం అని భావించవచ్చా…?? అంటే,...
రోజువారీ కూలి పనితో జీవనం సాగించే ఒక వ్యక్తి రూ.35 కోట్లు జీఎస్టీ బకాయి పడ్డాడు….. ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఇది నిజమే. మొగా జిల్లా బోహ్నా చౌక్కు చెందిన కూలీ అజ్మేర్ సింగ్...
తిరుమల శ్రీవారి పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ శుక్రవారం తాడిపత్రి సమీపంలోని రైలు పట్టాలపై విగత జీవిగా పడివున్నాడని దీని...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్ అయ్యింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ముందు వారం రోజుల వరకు కూడా కాంగ్రెస్లో...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయం వద్ద ఉత్సాహభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో NDA 186 స్థానాల్లో ఆధిక్యంలోకి వెళ్లడంతో, పార్టీ కార్యకర్తలు...
“గడచిన దశాబ్ద కాలంగా భారతదేశంలో కేవలం విధివిధానాల వల్లే కాకుండా, ఆలోచన విధానాల మార్పులతో అభివృద్ధి బలపడింది.” అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలో...