పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై తెగబడితే కచ్చితమైన సమాధానం చెబుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటు హెచ్చరిక చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం...
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయాలు, తదనంతరం ఏర్పడే సంబంధాలకు సంబంధించిన ఒక అత్యాచార కేసులో కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర సమ్మతితో (Consensual)...
అందరికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఒక సామెత ఉంది. సరిగ్గా ఇప్పుడు ఈ సామెత దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు సరిపోతుంది. రాజకీయ వ్యూహకర్త...
మహారాష్ట్రలోని సాతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెనుక లైంగిక దాడి, వేధింపులు, అవినీతి వంటి అంశాలు దాగి ఉన్నాయని...
ప్రయాగ్రాజ్లో జర్నలిస్టు లక్ష్మీనారాయణ సింగ్ అలియాస్ పప్పు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. గురువారం రాత్రి పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 54 ఏళ్ల లక్ష్మీనారాయణ...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి పదవికి ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది. పట్నాలో గురువారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో...
దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మెరిశాయి. మదుపరుల నుంచి కొనుగోళ్ల జోరు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్...
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...
బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల ఎలక్ట్రీషియన్ తన భార్యను హత్య చేసి, ఆ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన కరెంట్ షాక్గా నమ్మించేందుకు ప్రయత్నించాడు....
“ORS” (Oral Rehydration Solution) పేరుతో వస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎనిమిదేళ్లుగా చేసిన పోరాటానికి హైదరాబాద్కు చెందిన శిశురోగ నిపుణురాలు డా. శివరంజని సంతోష్కు పెద్ద విజయం లభించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల...