దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మెరిశాయి. మదుపరుల నుంచి కొనుగోళ్ల జోరు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్...
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...
బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల ఎలక్ట్రీషియన్ తన భార్యను హత్య చేసి, ఆ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన కరెంట్ షాక్గా నమ్మించేందుకు ప్రయత్నించాడు....
“ORS” (Oral Rehydration Solution) పేరుతో వస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎనిమిదేళ్లుగా చేసిన పోరాటానికి హైదరాబాద్కు చెందిన శిశురోగ నిపుణురాలు డా. శివరంజని సంతోష్కు పెద్ద విజయం లభించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల...
భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ భూభాగం ఇక ఏ మాత్రం క్షేమకరం కాదు… నిజం… ఇదే హెచ్చరికను భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జారీ చేశారు. రక్షణ...
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...
సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత ప్రమాదకరమో నిరూపించే మరో సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి ప్రియుడుగా మారి ఒక మహిళను ఇబ్బంది పెట్టిన సంఘటన ఇది. తల్లి పెళ్లి...
కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సహ విద్యార్థిచే అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని నగర దక్షిణ భాగంలోని ఆనందపూర్ ప్రాంతం...
హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. సైబర్ సెల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న సందీప్ అనే అధికారి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు....
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మిరాజ్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో అధికారులు రూ.1.11 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసు...