శ్రీ వేoకటేశ్వర స్వామి కృపతో టి .టి .డి . తిరుపతి లో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2027-2026 విద్యా సంవత్సరమునకు ప్రవేశముల ప్రక్రియ...
భార్య లావుగా ఉందని, ఎక్కువ తింటున్నదని ఆమెను చంపేశాడొక భర్త. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో ఈ సంఘటన జరిగింది. భద్రిపల్లె పద్మ, బద్రి పల్లి కిరణ్ లకు...
వాస్తవాలను గ్రహించకుండా అహంకారంతో ప్రవర్తించడం వల్లే మమతా బెనర్జీకి ఘోర పరాభవం ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని రాజకీయ కారణంగా మమతా బెనర్జీ ప్రచారం చేశారు. దాంతో...
నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రూ. 397 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులన్నీ వచ్చే...
గతంలో పదవ తరగతి ఫలితాలు వచ్చాయంటే చాలు..పత్రికల మొదటి పేజీలు, టీవీ ఛానెళ్ల ప్రైమ్ టైమ్ అంతా కార్పొరేట్ విద్యాసంస్థల యాడ్స్ తోనే హోరెత్తిపోయేవి. ఏ ఛానెల్ మార్చినా యాడ్స్తో చెవులు మోత మోగిపోయేవి....
వాణిజ్య వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. మే 1 నుంచి భారీగా రూ.993 పెంపుతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071.50కు పెరిగింది. గత నెలల్లో...
వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మరో భారీ ఆర్ధిక ప్యాకేజీ రెడీ అవుతోంది. ఉక్కు కర్మాగారానికి 8 వేల కోట్ల రూపాయల సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను...
హైదరాబాద్ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A-7గా ఉన్న వైఎస్ భాస్కరరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అత్యంత దారుణమైన పోస్టులు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై...