Category : వార్తలు

జాతీయంహోమ్

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

Satyam News
అక్రమ బొగ్గు తవ్వకం, రవాణా మరియు నిల్వ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ED) భారీ సోదాలు నిర్వహిస్తోంది. దుర్గాపూర్, పురూలియా, హౌరా, కోల్‌కతా జిల్లాల్లో మొత్తం 24 చోట్ల ఈ...
ప్రపంచంహోమ్

బంగ్లాదేశ్ ను కుదిపేసిన భూ కంపం

Satyam News
బంగ్లాదేశ్ ను భూ కంపం వణికించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని నర్సింఘ్‌డి ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కోల్‌కతాలో, ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. భారత వాతావరణ విభాగం...
జాతీయంహోమ్

అంబులెన్స్ లో మంటలు: నవజాత శిశువు సజీవ దహనం

Satyam News
అంబులెన్స్ దగ్ధం అయిన దురదృష్టకర సంఘటనలో నవజాత శిశువు, ఒక డాక్టర్ తో బాటు మరి కొందరు మరణించారు. గుజరాత్‌లోని అర్వల్లి జిల్లాలో మోదాసా సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున ఈ భయానక ప్రమాదం జరిగింది....
ప్రపంచంహోమ్

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News
బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో వేలాది మంది చనిపోవడానికి కారణం బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలేనని న్యాయస్థానం నిర్ధారించింది. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మానవత్వానికి...
జాతీయంహోమ్

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News
రోజువారీ కూలి పనితో జీవనం సాగించే ఒక వ్యక్తి రూ.35 కోట్లు జీఎస్టీ బకాయి పడ్డాడు….. ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఇది నిజమే. మొగా జిల్లా బోహ్నా చౌక్‌కు చెందిన కూలీ అజ్మేర్ సింగ్...
జాతీయంహోమ్

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News
జమ్మూ ప్రాంతంలోని నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో దివ్వానీ రానా (Bharatiya Janata Party) గెలుపొందారు. ఆమె కుటుంబానికి చెందిన సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు దేవేందర్ సింగ్ రానా మరణంతో ఈ...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు..

Satyam News
ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99 పైసలకే కేటాయిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి...
జాతీయంహోమ్

అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ నిధులపై ఈడీ దర్యాప్తు

Satyam News
రాజధానిలోని రెడ్‌ఫోర్ట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన నేపథ్యంలో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ ఘటనలో జైష్‌ ఎ మోహమ్మద్‌ ఉగ్రసంస్థ అనుబంధాలు...
జాతీయంహోమ్

ఢిల్లీ పేలుళ్లలో అసలు జరిగింది ఏమిటి?

Satyam News
ఢిల్లీ నగరంలో సోమవారం సాయంత్రం రెడ్‌ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన శక్తివంతమైన పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ ఘటనపై పోలీసులు అప్రమత్తతను మరింతగా పెంచారు. ఈ పేలుడు రిపబ్లిక్...
ముఖ్యంశాలుహోమ్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News
దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది, దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 సమీపంలో జరిగిన ఈ భారీ పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రత్యక్ష సాక్షుల...