అక్రమ బొగ్గు తవ్వకం, రవాణా మరియు నిల్వ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ED) భారీ సోదాలు నిర్వహిస్తోంది. దుర్గాపూర్, పురూలియా, హౌరా, కోల్కతా జిల్లాల్లో మొత్తం 24 చోట్ల ఈ...
బంగ్లాదేశ్ ను భూ కంపం వణికించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్లోని నర్సింఘ్డి ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కోల్కతాలో, ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. భారత వాతావరణ విభాగం...
అంబులెన్స్ దగ్ధం అయిన దురదృష్టకర సంఘటనలో నవజాత శిశువు, ఒక డాక్టర్ తో బాటు మరి కొందరు మరణించారు. గుజరాత్లోని అర్వల్లి జిల్లాలో మోదాసా సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున ఈ భయానక ప్రమాదం జరిగింది....
బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో వేలాది మంది చనిపోవడానికి కారణం బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలేనని న్యాయస్థానం నిర్ధారించింది. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మానవత్వానికి...
రోజువారీ కూలి పనితో జీవనం సాగించే ఒక వ్యక్తి రూ.35 కోట్లు జీఎస్టీ బకాయి పడ్డాడు….. ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఇది నిజమే. మొగా జిల్లా బోహ్నా చౌక్కు చెందిన కూలీ అజ్మేర్ సింగ్...
జమ్మూ ప్రాంతంలోని నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో దివ్వానీ రానా (Bharatiya Janata Party) గెలుపొందారు. ఆమె కుటుంబానికి చెందిన సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు దేవేందర్ సింగ్ రానా మరణంతో ఈ...
ఐటీ రంగంలో ఏపీని టాప్ పొజిషన్లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99 పైసలకే కేటాయిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి...
రాజధానిలోని రెడ్ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన నేపథ్యంలో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ ఘటనలో జైష్ ఎ మోహమ్మద్ ఉగ్రసంస్థ అనుబంధాలు...
ఢిల్లీ నగరంలో సోమవారం సాయంత్రం రెడ్ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన శక్తివంతమైన పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ ఘటనపై పోలీసులు అప్రమత్తతను మరింతగా పెంచారు. ఈ పేలుడు రిపబ్లిక్...
దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది, దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 సమీపంలో జరిగిన ఈ భారీ పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రత్యక్ష సాక్షుల...