కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు సంబంధించిన సమస్య) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను తక్షణమే...
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు శుక్రవారం నాటికి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం,...
విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం పుణె జిల్లా బారామతిలో పూర్తయ్యాయి. అజిత్ పవార్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మాజీ కేంద్ర...