మహబూబ్ నగర్హోమ్

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

#DKAruna

మహబూబ్ నగర్ పట్టణంలో  పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాధ్ రథాన్ని లాగి, యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ రథయాత్ర మహబూబ్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటునందుకు అందరికీ శుభాకాంక్షలు. పూరీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు అందరి పై ఉండపని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

వైభవంగా జరుగుతున్న వైకుంఠఏకాదశి

Satyam News

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు

Satyam News

అమరావతి నిర్మాణంలో వైజాగ్‌ స్టీల్‌…. కూటమి ప్రభుత్వం ఉక్కు మద్దతు..!!

Satyam News

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News

Leave a Comment