26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

#DKAruna

మహబూబ్ నగర్ పట్టణంలో  పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాధ్ రథాన్ని లాగి, యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ రథయాత్ర మహబూబ్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటునందుకు అందరికీ శుభాకాంక్షలు. పూరీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు అందరి పై ఉండపని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇక నుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

Satyam News

దేశ భద్రతలో పుట్టపర్తి ఏరోస్పేస్ క్లస్టర్ ప్రాముఖ్యత ఏమిటి?

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం

Satyam News

Leave a Comment