29.2 C
Hyderabad
September 20, 2026

Tag : #TechNews

ప్రత్యేకంహోమ్

ప్రమాదకర స్థాయికి చేరుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Satyam News
ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకోబోతున్నది. ఈ విషయాన్ని ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అత్యంత శక్తిమంతమైన...
ప్రత్యేకంహోమ్

చైనాలో యువత ఏడుస్తోంది… ఎందుకో తెలుసా?

Satyam News
చైనాలో యువతీయువకులు ఏడుస్తున్నారు. అందరూ కాదు …. చాలా మంది. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వర్చువల్ గా సహచరులు అందించే సేవలను అందించడంపై కొత్త నిబంధనలు...
ప్రత్యేకంహోమ్

భారీగా ఉద్యోగాలలో కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Satyam News
ప్రపంచ దిగ్గజ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో...
ప్రత్యేకంహోమ్

వాట్సాప్ కొత్త ఫీచర్: వివరాలు ఇవే

Satyam News
వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది. దాని గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఆ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం… చదవండి. వాట్సాప్ వినియోగదారుల గోప్యతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఈ కొత్త సౌకర్యం...
జాతీయంహోమ్

ప్లాట్ ఫామ్ ఫీజును మళ్లీ పెంచిన స్విగ్గీ

Satyam News
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ స్విగ్గీ మరోసారి తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ప్రస్తుతం వినియోగదారులపై విధిస్తున్న రూ.14.99 ఫీజుకు అదనంగా రూ.2.59 పెంచుతూ, మొత్తం ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.17.58కు తీసుకెళ్లింది....
ప్రత్యేకంహోమ్

కర్నాటకలో సోషల్ మీడియా పై నిషేధం

Satyam News
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...