టీడీపీ యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ని ప్రస్తుతం యువనేతలు ఫాలో అవుతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.. జాతీయ స్థాయిలో లోకేష్ ట్రెండింగ్లో ఉన్నారు.. గత నెలలో లక్షన్నర కోట్ల రూపాయల...
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి 1926 నవంబర్ 23న ఒక మహత్తర లక్ష్యంతో ఈ పుణ్యభూమిలో అవతరించారని పేర్కొన్నారు....
ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని జిల్లాలకు కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాలకు గేట్ వేలాంటి నర్సీపట్నం...
సెమీకండక్టర్ రేస్లో గత ఐదు సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కోలుకుంటున్నది. సెమీకండక్టర్ రేస్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతున్నది. ఇది అవగాహన చేసుకోవడానికి ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వారే...
మామూలుగా మీడియా వార్తలను రిపోర్ట్ చేస్తుంది. కానీ వైసీపీ మీడియా వార్తలను క్రియేట్ చేస్తుంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. కథలు, కథనాలు వండి వార్చడంలో వైసీపీ పెయిడ్ అర్టిస్టులు.. వాళ్లకు వాళ్లే పోటీ....
సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద ఫ్యాన్స్. వేలు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్లు కూడా బాబుగారికి వీరాభిమానులే. మహీంద్రా...
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశం కొత్త ఉత్కంఠకు తెరలేపుతున్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్...
బెంగళూరు సమస్యలు.. అనంతపురం జిల్లాకు అనుకోని అవకాశంగా మారాయి. గార్డెన్ సిటీలో భూముల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ సామాన్యులు భరించలేని స్థాయికి చేరింది. బెంగళూరు మహా నగరంలో కొత్తగా కంపెనీలు...
రాష్ట్ర ప్రభుత్వం పేదలు, దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. సోమవారం నాడు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం...
అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్ మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల నుంచి...