జార్ఖండ్ లోని లతేహార్ జిల్లా బరేసాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్సల్స్ ప్రభావిత బుధా పహార్ కు ఆనుకుని ఉన్న తొంగరి అడవుల్లో నక్సలైట్ల ఆపరేషన్ సందర్భంగా మావోయిస్టులు అమర్చిన ఏడు ల్యాండ్ మైన్లను...
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ (CRPF) విఫలం అయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. అయితే రాహుల్ గాంధీ భద్రతా నిబంధనలను స్వయంగా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్...
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్పై మావోయిస్టులు కాల్పులకు దిగారు.. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని,...