భారత రక్షణ రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్న సుదూర లక్ష్యాలను ఛేదించే గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్ కుశ’ తొలి...
భారతదేశపు ప్రముఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు, రిటైర్డ్ మేజర్ మరూఫ్ రజా (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి గుర్గావ్లోని ఒక...
77వ గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో ఆపరేషన్ సిందూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దేశ సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక పురోగతి, సైనిక శక్తిని ప్రతిబింబించేలా...