భారతీయ వాణిజ్య నౌకపై ఒమాన్ తీరంలో మరోసారి దాడి జరిగింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒమాన్లోని షినాస్ పోర్టు సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న...
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారతదేశానికి ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. భారత జెండా కలిగిన ఎల్పీజీ క్యారియర్ “గ్రీన్ సాన్వి” హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. మరికొన్ని నౌకలు గ్రీన్ ఆశా,...
హోర్మోజ్ జలసంధి నుంచి మరో రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు విజయవంతంగా బయటకు వచ్చాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు కీలకమైన హోర్మోజ్ జలసంధి...
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్...