యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో నేడు భారత్ అతిపెద్ద, కీలకమైన ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంధన, పెట్రోలియం రంగాల్లో కీలకమైన రెండు ప్రధాన ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్...
హోర్మోజ్ జలసంధి నుంచి మరో రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు విజయవంతంగా బయటకు వచ్చాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు కీలకమైన హోర్మోజ్ జలసంధి...
దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం...