వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని...
