Tag : #StrategicPartnership

ప్రత్యేకంహోమ్

భారత్ ఈవీఎం లను కొంటున్న ఇండోనేషియా

Satyam News
భారత ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎం లకు అంతర్జాతీయ డిమాండ్ పెరిగింది. భారత్ సహకారంతో ఇండోనేషియా తమ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నది. ప్రధాని నరేంద్ర...
ప్రత్యేకంహోమ్

ప్రియ మిత్రమా ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నది

Satyam News
భారత ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ పంపిన సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందీలో ప్రత్యేకంగా ఆయన మోడీకి వీడ్కోలు సందేశం పంపడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. గురువారం...
ప్రపంచంహోమ్

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో నేడు భారత్ అతిపెద్ద, కీలకమైన ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంధన, పెట్రోలియం రంగాల్లో కీలకమైన రెండు ప్రధాన ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్...
ప్రత్యేకంహోమ్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు వాంఛనీయం కాదు

Satyam News
పశ్చిమ ఆసియా లో కొనసాగుతున్న యుద్ధం అవాంఛనీయమని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో నేడు ఆయన ద్వైపాక్షిక చర్చల్లో...
ప్రపంచంహోమ్

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల...
ప్రపంచంహోమ్

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన “రష్యా-భారత్: ద్వైపాక్షిక సంబంధాల కోసం కొత్త ఎజెండా వైపు” అనే...
జాతీయంహోమ్

ఆసక్తి కలిగిస్తున్న భారత్ బ్రెజిల్ వాణిజ్య ఒప్పందం

Satyam News
భారత్ మరియు బ్రెజిల్ దేశాలు రాబోయే ఐదేళ్లలో తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్ల మార్కును దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. భారత్‌ పర్యటనకు వచ్చిన బ్రెజిల్...