పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ...
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియన్ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు...
నవంబరు 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో కీలక అరెస్టు చేసింది. పేలుడు సంభవించే ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి...