బెలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిని పాకిస్తాన్ బలగాలు కాల్చి చంపుతూనే ఉన్నాయి. తాజాగా మరో తొమ్మిది మంది హతమయ్యారు. దీంతో జూలై 5 నుంచి ఇప్పటివరకు వివిధ ఆపరేషన్లలో మృతిచెందిన వారి సంఖ్య...
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ...