కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళా సాంసృతిక సంస్థ కళా భూమి, బెంగళూరు వారు ప్రతి యేటా అందించే యుగాది పురస్కారాలుకు ఈ సంవత్సరం కూడా పలు రంగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేశారు....
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను CID కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన...