హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ భిక్ష
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మంగళవారం రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామసర్పంచి ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం...
