Category : తెలంగాణ

కరీంనగర్హోమ్

గ్రామ పంచాయతీ సిబ్బందికి రైన్‌కోట్ల పంపిణీ

Satyam News
రామడుగు గ్రామ యువ సర్పంచ్, ప్రజా సేవకుడు మహమ్మద్ మొహీజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ తన సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులకు రైన్‌కోట్లను పంపిణీ చేశారు....
కరీంనగర్హోమ్

రామడుగులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

Satyam News
రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా యువజన...
హైదరాబాద్హోమ్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు...
హైదరాబాద్హోమ్

AIతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
కృత్రిమ మేధస్సు (AI) వైద్య రంగంలో కీలక మార్పులకు దారితీస్తోందని నేషనల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, అధునాతన వైద్య పరీక్షలు, చికిత్స ప్రణాళిక, రోబోటిక్ సర్జరీ...
కరీంనగర్హోమ్

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ (LA), పునరావాసం–పునర్నిర్మాణం (R&R) కోసం ప్రాధాన్యత ప్రాతిపదికన రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్....
హైదరాబాద్హోమ్

ఆగస్టు 15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ...
మహబూబ్ నగర్హోమ్

జూరాల, కేఎల్ఐ పరిధిలోని పంపులు వెంటనే ప్రారంభించాలి

Satyam News
జారాల కింద ఉన్న భీమా పేజ్ 1,2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్టులతో పాటు, జూరాల కాలువలు, కేఎల్ఐ కింద ఉన్న మూడు పంపులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్...
హైదరాబాద్హోమ్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేయండి

Satyam News
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే విషయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,...
నల్గొండహోమ్

అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు మద్దతు… ఇప్పుడు విమర్శలు

Satyam News
12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టు లను వ్యతిరేకిస్తుందని, ఇది కొత్త విషయం కాదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్ట్...
మెదక్హోమ్

హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

Satyam News
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజా సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నప్పటికీ వాటికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు....