26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

#TSRTC

తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు సిబ్బంది సహాయంతో ఆయా ప్రాంతాలకు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కార్మికుల ఆందోళనను ఆడ్డుకునేందుకు గద్వాల ఆర్టీసి బస్‌ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Related posts

300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు..

Satyam News

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

సింగూర్ కాల్వలకు మరమ్మతులు చేయాలి

Satyam News

మరిడి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Satyam News

డాక్టర్ పొన్నం రవిచంద్ర “తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ

Satyam News

Leave a Comment