మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

#TSRTC

తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు సిబ్బంది సహాయంతో ఆయా ప్రాంతాలకు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కార్మికుల ఆందోళనను ఆడ్డుకునేందుకు గద్వాల ఆర్టీసి బస్‌ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Related posts

నిర్మానుష్యం గా మారిన కుబేరుల స్వర్గం

Satyam News

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

ఆషాడ బోనాలకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి సిద్ధం

Satyam News

Leave a Comment