మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

#TSRTC

తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు సిబ్బంది సహాయంతో ఆయా ప్రాంతాలకు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కార్మికుల ఆందోళనను ఆడ్డుకునేందుకు గద్వాల ఆర్టీసి బస్‌ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Related posts

హాంటా వైరస్ తో ఇద్దరు భారతీయ నౌకా సిబ్బంది?

Satyam News

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News

మరో చార్జిషీట్ దాఖలు చేసిన సిట్

Satyam News

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News

విజయ్ కి గ్రీన్ సిగ్నల్: చిన్న పార్టీల మద్దతు

Satyam News

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News

Leave a Comment